ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య
‘నందిగ్రామ్’పై సి.పి.ఎమ్. ప్రభుత్వం జరిపిన దాడిని మనమింకా మరిచిపోక ముందే, ఆంధ్రప్రదేశ్లో కూడా మరిన్ని సెజ్ల నిర్మాణానికి పూనుకోవడం వెనుక ఎవరి ప్రయెజనాలు వున్నాయె ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. Continue reading
ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య
‘నందిగ్రామ్’పై సి.పి.ఎమ్. ప్రభుత్వం జరిపిన దాడిని మనమింకా మరిచిపోక ముందే, ఆంధ్రప్రదేశ్లో కూడా మరిన్ని సెజ్ల నిర్మాణానికి పూనుకోవడం వెనుక ఎవరి ప్రయెజనాలు వున్నాయె ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. Continue reading
పి.సత్యవతి
ఎంత వివక్ష రహిత సమాజంగా, పారదర్శక సమాజంగా, ప్రజాస్వామిక విలువలకి పట్టం కట్టే సమాజంగా మద్దెల కొట్టుకున్నా, ఆధిపత్య వర్ణానికీ, జాతికీ చెందని వాళ్ళు, Continue reading
డా. పి.శర్వాణి
పి. సరళాదేవి 1937 విజయనగరంలో జన్మించారు. అక్టోబరు 19, 2007లో మరణించారు. Continue reading
డా.శిలాలోలిత
రాజ్యశ్రీ ‘చిరుసవ్వడులు’ అని కవిత్వానికి పేరు పెట్టడంలోనే ఆమె సున్నితమైన స్వభావం, నెమ్మదితనం, వినయం కన్పిస్తున్నాయి. Continue reading
వి. ప్రతిమ
సార్థక నామధేయురాలయిన సావేరితో నాకు ప్రాణాధికమైన స్నేహం.
స్నేహం నిజానికి ఒక సంగీతం….. Continue reading
కొండేపూడి నిర్మల
ఈ నెల బెంగళూరు కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన నార్త్ ఈస్టరన్ అండ్ సౌత్ పొయెట్రీ ఫెస్టివల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు విన్న కవితల్లో ఒకటి నన్ను బాగా వెంటాడుతోంది. Continue reading
మనదేశంలో ముందు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు 19 వుంటే, సెజ్చట్టం 2005 వచ్చిన తరువాత 195 నోటిఫైడ్ కాగా అధికారికంగా ఆమోదించబడినది 439. Continue reading
ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య
మనరాష్ట్రం ”అన్నపూర్ణ”గా పిలువబడే కోస్తాతీరం వెంబడి గ్రామాల్లో ఉన్న ప్రజల్లో భయందోళనలు మొదలైనాయి. Continue reading
డాక్టర్ కొత్తింటి సునంద
‘అత్యాచారం’ అనేది మనం అనునిత్యం వినే వార్తలలో ఒక భాగమై పోయింది.
కొండవీటి సత్యవతి
పోలేపల్లి వెళ్ళాలని, అక్కడి సెజ్ బాధితులతో మాట్లాడి, వారి దు:ఖగాధని భూమికలో రాయలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.
రత్నమాల కూడ చాలాసార్లు చెప్పింది. అమెరికాలో వుండే జయప్రకాష్తో చాట్ చేస్తున్నపుడు తెలిసింది ఆగష్టు 7 న పోలేపల్లిలో పబ్లిక్ హియరింగు వుందని.
శిలాలోలిత
అక్కడో వూరుండేది
అక్కడ మనుషులు౦డేవారు.
చేలూ చెలకాలుండేవి
చెట్టా పట్టాలేసుకుని బతికేవాళ్ళు.
తమ్మెర రాధిక
సీతమ్మ వీథి వాకిలివైపు విసుగు విరామం లేకుండా చూస్తోంది.
పగలు పన్నెండు కావొస్తోంది.
పల్లెటూరు కావటాన్నేమొ ఊళ్ళో జనాలు చేలకు చెలకలకు పోవటాన బావురుమంటున్నది.
భూమిక సంపాదకురాలు, రచయిత్రి కె. సత్యవతిగారికి,
ఉత్తమమైన సంపాదకీయంకోసం ప్రింటు మీడియాలో జాతీయ అవార్డు (2007) అందుకున్నందుకు శుభాభినందనలు.
కొండేపూడి నిర్మల
ఇవ్వాళ పొద్దున్నే తలకి గోరింటాకు పెట్టుకోవడంవల్ల బైటికెటూ పారిపోలేక టీవిముందు కూచున్నాను.
అరగంటలో తల పండిపోయింది. గోరింటాకుతో కాదు. మెగా ఛానళ్లతో…
ఒక మీట నొక్కగానే వెండి తెర వేలుపు నవ్వుతు పలకరించాడు.
డా. పి.శర్వాణి
ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది.
అది భావ, అభ్యు దయ, విప్లవ, దళిత, స్త్రీవాద కవిత్వాలుగా వ్యాపించింది.