రచన, సేకరణ : పుష్పాంజలి
వసుంధరాదేవి కథలు సుందర ప్రకృతికీ మానవ సహజ నైజాలకు ప్రతికృతులు. జర, రుజ, మరణాలకు అర్థం వెదికే అన్వేషణలు. సృష్టి రహస్యాన్ని చేధించే పరిశోధనలు. Continue reading
రచన, సేకరణ : పుష్పాంజలి
వసుంధరాదేవి కథలు సుందర ప్రకృతికీ మానవ సహజ నైజాలకు ప్రతికృతులు. జర, రుజ, మరణాలకు అర్థం వెదికే అన్వేషణలు. సృష్టి రహస్యాన్ని చేధించే పరిశోధనలు. Continue reading
కె. వరలక్ష్మి
అందరూ రావాలి పెళ్లికి
అమ్మాయి అమ్మానాన్నల కళ్ళల్లో
ఆరిపోబోతున్న దివ్వెల్ని చూడాలి….
టి. సంపత్కువర
”అమ్మా… అమ్మా… లెవ్వవే! స్కూలుకి టైమవుతుంది. ఈ రోజు యూనిట్ టెస్టుంది…”
సరోజనుండి ఎలాంటి స్పందనా లేదు. గాఢనిద్రలో ఉన్నట్టుంది.
పి. సత్యవతి
పదేళ్ళకిందట అనుకోకుండా మా వూరి మైత్రీ బుక్హవుజ్లో నాకు ‘బిలవ్డ్’ అనే పుస్తకం దొరికింది.
టోని మారిసన్ అనే రచయిత్రి గురించి వినడమే కానీ అప్పటిదాకా నేను ఆవిడని చదవలేదు.
.’డా.వై .కామేశ్వరి
‘సుఖం అంటే ఏమిటి?’ అని పూర్వం ఎప్పుడో ఒక నిర్భాగ్యుడు తన గురువును అడిగాడట. ‘నీకాలి కంటే తక్కువ కొలత ఉన్న చెప్పులను వేసుకొని, కాసేపు ఆగాక దాన్ని విడచివెయ్యి. అప్పుడు సుఖం ఏమిటో తెలుస్తుంది’ అన్నాడట ఆ గురువు.
డా. శిలాలోలిత
కవిత్వమంటే ఉన్న ప్రేమతో, చాలాకాలంపాటు రచనావ్యాసంగానికి అడ్డుకట్ట పడినా, రెట్టించిన ఉత్సాహంతో కవిత్వాన్ని మళ్ళీ ప్రారంభించిన కవయిత్రి కె. రాజకుమారి.
ఇంటర్వ్య సేకరణ: డాక్టర్ జె. భాగ్యలక్ష్మి
”సిరియాలో స్త్రీలకు ఎంత భద్రత ఉంది?” అని అడిగిన ప్రశ్నకు సిరియా ప్రథమ మహిళ శ్రీమతి అస్మా అల్-అస్సాద్ చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో ఇచ్చిన సమాధానం, ”చాలా భద్రత ఉంది.
జూపాక సుభద్ర
భూమిక గత సంచికలో ‘మనతల ఎవరి పాదాల మీద వుంది’అంటూ కొండేపూడి నిర్మల చాలా నిజాలు జర్నలిష్టుల అవస్థలు, అవకాశాల మీద వచ్చే అడ్డంకులు వెరసి జర్నలిస్టుల తలలు ఎవరి పాదాల పాలవుతున్నాయి అనే వాస్తవాల్ని చాలా బాగ చెప్పడం జరిగింది.
జ్వలిత
గ్రామాలే భారతదేశానికి పట్టు గొమ్మలు. గ్రామాలధికంగా ఉన్న గ్రామీణదేశం మనది.
అందుకే నిజమైన భారతదేశం, భారతీయత గ్రామాల్లోనే జీవిస్తుందని అన్నారు గాంధీగారు.. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా వరింది.
డా|| కత్తి పద్మారావు
ఇటీవల రాష్ట్రంలో స్త్రీలను అవమానించే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించి వారిని కౌన్సిలర్లుగా, మేయర్లుగా, ఎమ్.ఎల్.ఏ లుగా, ఎంపీలుగా ఎన్నుకుంటున్నారు.
యం.ఆర్. అరుణకుమారి
”చిన్నా! నువ్వు బాగా సదివి… పోలీసై… ఎక్కడా తప్పులు జరక్కుండా సూసుకోవల్లగాని… నువు యా తప్పూ సెయ్యగూడదు.”
జలజలా…రాలుతున్న కన్నీటి చుక్కలు! గుండెకు బాధనే చిల్లుపడి ఉబుకుతున్న కన్నీరు. వేదనాసుడులు తిరుగుతూ సాగుతున్న కన్నీరు. ఎద లోతుల్లోంచి ఎగిసిపడ్తూ కళ్ళ కాసారాల్లోంచి ఎదపైకి దూకుతున్న కన్నీటిప్రవాహం! మనసు మంటల్తో కలసి బడబాగ్నులు చిమ్ముతున్న కన్నీరు. ఎంత చింతపడితే కారేను అన్ని కన్నీళ్ళు? ఏ చితినెక్కితే ఆగేను ఆ కన్నీళ్ళు!
కాత్యాయనీ విద్మహే
కందాల శోభారాణి
తెలుగులో ప్రాచీన కాలంలో సరే, ఆధునిక కాలంలో కూడా కవయిత్రులు ఎక్కువ మంది కనిపించరు.