కృపాకర్ మాదిగ పొనుగోటి, రాష్ట్ర అధ్యక్షుడు
మీడియా ఒక వ్యవస్థ. దిన, వార, పక్ష, మాస…పత్రికలూ, రేడియో, టీవీ చానెళ్ళూ మీడి్యాలో భాగం.
కృపాకర్ మాదిగ పొనుగోటి, రాష్ట్ర అధ్యక్షుడు
మీడియా ఒక వ్యవస్థ. దిన, వార, పక్ష, మాస…పత్రికలూ, రేడియో, టీవీ చానెళ్ళూ మీడి్యాలో భాగం.
వారం రోజుల క్రితం ఫోన్లో మాట్లాడారు. అండమాన్యాత్రా విశేషాలు చదివి చాలా సంతోషపడ్డానని, నీ వచనం కవిత్వంలా వుంది. ‘దుప్పట్లో దూరిన సముద్రం సన్నగా గురకలు పెట్టినట్టు చిరు కెరటాల సవ్వడి’ ఈ వాక్యం చాలా బావుందోయ్.
జోలెపాలెం మంగమ్మ, మదనపల్లి
భూమిక మే సంచిక అందింది. ఎప్పటిలాగే ఎవరెవరు ఏమేమి రాశారని పత్రిక అందుకోగానే విహంగ వీక్షణం చేశాను.
యం.రత్నమాల
(నిర్వాసితత్వం – స్త్రీలపై రాజ్యహింస గురించి ఫిబవ్రరి 22-24, 2008 తేదీలలో అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్, మరియు కలకత్తా రిసెర్చ్ గ్రూప్ సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహించిన వర్క్షాప్లో చేసిన ప్రసంగ పాఠం.)
డా.” /> జె. భాగ్యలక్ష్మి
భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతికి ఉత్తమమైన సంపాదకీయం కోసం ప్రింటు మీడియాలో ‘జాతీయ అవార్డు’ లభించింది.
వారణాసి నాగలక్ష్మి
రాజారాం ఈ మాత్రం సంతోషంగా ఉండి ఎన్నాళ్ళైందో. రిటైరయినప్పటి నుంచి జీవితం చాలా నిరాసక్తంగా అయిపోయిందతనికి.
అనిశెట్టి రజిత
ఎప్పుడైతే నేను ఆడపిల్లనన్న
భావన నాకు కలిగించారో.
క్రమక్రమంగా నాలోకి నేను
కుంచించుకపోవడం ప్రారంభమయింది.
వి. ప్రతిమ
భగత్సింగ్ అంటే ఒక ఉత్సాహం
భగత్సింగ్ అంటే ఒక ఉత్తేజం
భగత్సింగ్ అంటే ఒక ఉద్వేగం
కులం, మతం, ప్రాంతం, భాష అన్న భేదం లేకుండా మొత్తం భరతఖండమంతా ప్రశంసించే గొప్ప వీరుడు, నిరుపమాన యెధుడు భగత్సింగ్…
పి. సత్యవతి
దాదాపు పదిహేను సంవత్స రాల కిందట వసంతలక్ష్మి నాకు ”కలర్ పర్పుల్” అనే నవలని నేను అడక్కుండానే ఇచ్చి ”చదవండి బావుంటుంది” అని చాలా మామూలుగా చెప్పారు.
హిమజ
భూమిక ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది – ఎల్లుండి ఏప్రిల్ 19న భూమిక హెల్ప్లైన్ రివ్యూ మీటింగు వుంది రమ్మని. పోయిన సంవత్సరం వెళ్ళడానికి కుదరలేదు. ఈసారి వస్తాననే చెప్పాను.
డా. శిలాలోలిత
తెలంగాణా పుడమిని చీల్చుకుని వచ్చిన స్వచ్ఛమైన మొలక శోభారాణి.
గాఢత, ఆర్ద్రత, చలనశీలత, ఆమె కవిత్వపు లక్షణాలు.
ముంగర జాషువ
స్త్రీ ఒక అలంకార వస్తువు
పురుషుని ఆస్తిపాస్తులలో ఒక భాగం
పిల్లల్ని కనే యంత్రం
స్వేచ్ఛ ఇవ్వగూడని మానవమృగం
లైంగికావసరాలను తీర్చే సాధనం స్త్రీ.
– ఇటువంటి భావజాలంలో మగ్గిపోతున్న పురుష సమాజానికి మరీ ముఖ్యంగా ముస్లిం సమాజానికి ‘నఖాబ్’ కవిత ఒక అక్షరాస్త్రం.
పురుష దురహంకారానికి కనువిప్పు కలిగించే కాంతిరేఖలు, షాజహానా కవితలు. అటువంటి కొన్ని కవితలను పరామర్శించడమే యీ వ్యాసోద్దేశ్యము.
మహబూబ్నగర్ జిల్లా మాగనర్ మండలం నేరేడుగావ్ గ్రామంలో 30 మంది సభ్యులతో ఎల్లమ్మ మహిళా సంఘం 1996లో ఏర్పడింది.
షెడ్యల్డు కులాలు, వెనకబడిన తరగతులు (కురువ) మరియు ముస్లిం స్త్రీలు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు.
2001 మార్చి మొదటి తారీఖు నాటికి భారతదేశ జనాభా ఒక బిలియన్. అంటే వందకోట్లు.
ఈ ఏడేళ్ళ కాలంలో మరిన్ని కోట్ల మంది పుట్టి వుంటారు. ఈ విషయంలో మనం నెంబర్ టూ పోజిషన్కు చేరుకున్నాం.
యునైటెడ్ నేషన్స్ పాఫ్యులేషన్ ఫండ్, ముంబైలో పనిచేసే పాప్యులేషన్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన లాడ్లీ (గారాలపట్టి) మీడియా అవార్డ్ ఫర్ జండర్ సెన్సిటివిటీ 2007 ఫర్ సదరన్ రీజియన్ అవార్డును భూమిక సంపాదకురాలు అందుకొన్నారు.
అండమాన్ దీవుల ప్రయాణం గురించి రాద్దామనుకున్నపుడుడల్లా ఏవో పనుల హడావుడి అడ్డం పడుతూనే వుంది.
జీవితం ఎంత వేగవంతమైపోయిందో! అనుభవాలు వ్యక్తీకరించకుండానే ఒక దానిమీద ఒకటి పేరుకుపోతున్నాయి.