Category Archives: వ్యాసం

”కమలిని, మెటిల్డా పాత్రలు – పరిశీలన”

డా|| సి.హెచ్‌.ఎమ్‌.ఎన్‌. కుమారి మహాకవి గురజాడ అప్పారావు గారు సామాజిక వాస్తవికతా దృక్పధంతో కథానికలు రాశారు. సమాజం పట్ల రచయితకున్న బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించిన మేటి కథకుడు. ఈయన రాసిన అయిదు (5) కథలు జీవితం నుంచి పుట్టాయి. జీవితాన్ని వ్యాఖ్యానించాయి. వాటిల్లోని పాత్రలు అనునిత్యం మన కళ్ళముందు మెదిలే కొందరికి ప్రతిబింబాలు. ఈ కథానికలు … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

హింసను ప్రతిఘటించండి

డా|| విజయభారతి సమాజంలో స్త్రీలు హింసకు గురి అవుతున్నారనటం వాస్తవం. అది పురుషులకూ తెలుసు. స్త్రీలు తమకంటే తెలివైన వారని కూడా పురుషులకు తెలుసు. ఇది నేను చెబుతున్న మాటకాదు. ”ఓషో” అని ఒక గొప్ప తత్వవేత్త చెప్పిన మాట.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఖాప్‌ పంచాయితీలపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు

వేములపల్లి సత్యవతి ఖాప్‌ పంచాయితీలు చట్ట బద్దమయినవి కావని నవంబర్‌ 2012లో సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మకమైన తీర్పు చెప్పింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

నార్ల రచనల్లో స్త్రీ

డా. నార్ల లావణ్య సమాజంలో వైషమ్యాన్ని, పురాతనాచారాలని, సమాజాన్ని కలుషితం చేసే అనేక రుగ్మతల్ని, దురాచారాలను వ్యతిరేకిస్తూ తనదైన శైలిలో అందంగా రాయటంలో సిద్ధహస్తులు నార్ల వెంకటేశ్వరరావుగారు. నార్ల వెంకటేశ్వరరావుగారు 1907 జబల్‌పూర్‌లో జన్మించారు. 8 సం||ల పాటు అక్కడే వుండి తరువాత కృష్ణాజిల్లా కౌతారం వచ్చారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

సబ్‌ప్లాన్‌ చట్టంలో జెండర్‌ కోటాలేవి?

జూపాక సుభద్ర యునైటేడ్‌ నేషన్స్‌ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదాకా మహిళా సాధికారత గురించి, జెండర్‌ బడ్జెట్‌ గురించి మాట్లాడ్తున్నరు. అట్లనే రాజకీయ పార్టీలు ఉద్యమ సంఘాలు, ఎన్‌జివోలు డిమాండ్‌ చేస్తున్నయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

జాషువా – స్త్రీ జనాభ్యుదయ దృక్పథం

కోలా జగన్‌ ఈనాడు బాగా ప్రచురితమవుతున్న స్త్రీవాదానికి సహకరించే ఎన్నో లోతైన భావాలు ‘మహాకవి’ జాషువా కవిత్వంలో కనిపిస్తాయి. కేవలం స్త్రీల దుస్థితికి జాలిపడటం, వారి అభివృద్ధిని కాంక్షించడం మాత్రమే కాదు. ఈనాడు ప్రచారంలో వున్న భావాలకి దగ్గరగా జాషువా భావాలు కనిపించడం ఆశ్యర్యకరం.

Share
Posted in వ్యాసం | Leave a comment

పుస్తకమే మస్తకం

ఆర్‌.వి. రామారావు (అనుభవజ్ఞులైన పాత్రికేయులు, పాత్రికేయ అధ్యాపకులు, రచయిత, అనువాదకులు అయిన రామారావు గారు వ్రాసిన ఈ వ్యాసం ”తెలుగు వెలుగు” సెప్టెంబర్‌ 2012 సంచికలో ప్రచురించబడింది. వ్యాసాన్ని పుస్తకం నెట్లో ఉంచేందుకు అనుమతించిన రామారావు గారికి, అలాగే దీన్ని అందజేసిన సూరంపూడి పవన్‌ సంతోష్‌కు మా ధన్యవాదాలు – పుస్తకం నెట్‌) ‘చిరిగిన చొక్కా, … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

బాల్య వివాహాలు – ఒక పరిశీలన

ఎస్‌. రమేష్‌, ఎం. రాజేందర్‌ రెడ్డి బాల్య వివాహాలు చాలా పాతకాలం మాట. అయినా ఈ నాటికి కూడా కొనసాగుతున్నాయి. మనిషి జీవితంలో వివాహం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. కాని తల్లిఒడిలో ఉండగానే పెళ్ళిల్లు జరగడం బాధాకరమైన విషయం. దీనికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

అప్పటి మధురవాణి – ఇప్పటి నళినీ జమీలా

డా|| వాడ్రేవు వీరలక్ష్మీదేవి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకంలోని మరపురాని పాత్ర మధురవాణి. ఆమె పందొమ్మిదో శతాబ్దపు వేశ్య. నళినీ జమీలా సజీవ వ్యక్తి. ఈమె ఇరవయ్యొకటవ శతాబ్దపు వేశ్య. వేశ్య అనే పేరు చుట్టూ వున్న భావజాలాన్ని తిరస్కరించి తాము చేస్తున్న పనిని ఒక ఉద్యోగంగా భావించే సెక్స్‌వర్కర్‌.

Share
Posted in వ్యాసం | Leave a comment

గురజాడ వారి బుచ్చమ్మ

అయ్యగారి సీతారత్నం కన్యాశుల్కంలోని బుచ్చమ్మ అనకుండా గురజాడ వారి బుచ్చమ్మ గురించి మాట్లాడమన్నారు, రాజాం సభలో రామినాయుడు గారు. బహుశా కన్యాశుల్కం అంటే ‘కన్యాశుల్కం’ సినిమాలోని బుచ్చమ్మ అనుకొంటారేమోనని అయివుంటుంది. నిజానికి గురజాడ భావజాల స్థాయిని ఏమాత్రం అందుకోలేకపోయింది తెలుగు సినిమా.

Share
Posted in వ్యాసం | Leave a comment

నరంలేని నాలికలకు వాతలు బెట్టాల్సిందే

జూపాక సుభద్ర పత్రికలు, చానల్లు ఎవరి ప్రయోజనాలకు తగ్గట్టు వాల్లు లొల్లిలొల్లిగున్నయి. ఆ లొల్లిలో బక్రాలవుతున్నది బలైతున్నది దళిత సమూహాలు. బాపనోల్లను కించపరుస్తూ ఏదో సినిమా వచ్చిందనంటే బాపనోల్లకంటే ముందుగా ధర్నాలుచేసి, కలెక్టర్లకు మెమోరాండాలిచ్చి బ్రాహ్మణభక్తిని చాటుకున్నయి దళితసంగాలు.

Share
Posted in వ్యాసం | 1 Comment

నెల్లుట్ల రమాదేవి కథల్లో స్త్రీలు

టి. అన్నపూర్ణ తెలుగు కథానికను సంపద్వంతం చేసినవాళ్ళలో స్త్రీల భాగస్వామ్యం తక్కువేమి కాదు. స్త్రీలు కథలు రాయకుండా ఉండే మానవజీవితంలోని అనేక అనేక పార్శ్వాలు, చీకటికోణాలు సమాజానికి తెలిసేవికావు. మానవసంబంధాలు వ్యక్తి సున్నితస్పందనలు, మనస్తత్వాలు స్త్రీల కథల్లో విశిష్టంగా కన్పిస్తాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

మనదేశ పరువు ప్రతిష్టలు..

వసంతలక్ష్మి నిన్నే ఒక వార్త చదివాను, ”ముస్కాట్‌ ఎయిర్‌ పోర్ట్‌లో, పాస్‌పోర్ట్‌ పోయిన ఒక మహిళ, నాలుగు రోజులు ఎయిర్‌పోర్ట్‌లోనే మన ఏంబసీ వారి సహాయం కోసం ఎదురు చూస్తు, గుండె పోటుతో మరణించింది” అని. ఇండియాకి బయలుదేరిన ఆమె ప్రయాణం అర్థాంతరంగా దారిలోనే ముగిసింది. ఎంత హృదయ విదారకం? నిజంగా జనారణ్యంలో నివసిస్తున్నామా? మనం.

Share
Posted in వ్యాసం | Leave a comment

బత్కమ్మ సంబురాలకు దళితాడోల్లని అనుమతించాలె

జూపాక సుభద్ర బత్కమ్మంటే పూలపండుగ. ఫక్తు ఆడోల్ల పండుగ. పూలు ఆడవాల్లు కల్సి పాడుకొని ఆడుకునే సప్పట్ల సంబురాల పండుగ. యిది తెలంగాణ పల్లెల్ని అల్లుకున్న పండుగ.

Share
Posted in వ్యాసం | Leave a comment

జీవవైవిధ్యాన్ని కొల్ల గొట్టే వాళ్లే కోటి నీతులు వల్లిస్తున్నారు

జి. రఘురామ్‌ జీవవైవిధ్యాన్ని కొల్లగొట్టే వాళ్లే కోటి నీతులు వల్లిస్తున్నారు. గనులు తవ్వుకెళ్ళినంత తవ్వుకెళ్ళి ఇది అభివృద్ధని నమ్మమంటున్నారు. చేసిందంతా చేసి ఇంకా ఇంకా చేస్తూ దీనిని ఎలా అరికట్టాలో మాట్లాడుకుందాం రమ్మంటున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సు

జీవవైవిధ్య సదస్సుకు సంబంధించిన పాలక మండలిని కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ది పార్టీస్‌ అని పిలుస్తారు. ఇంతవరకూ ఇది 10 సాధారణ సమావేశాలను, ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ప్రారంభంలో ఏడాదికి ఒక సమావేశం వంతున నిర్వహించగా 2000 నుంచి రెండేళ్లకు ఒకటివంతున నిర్వహిస్తున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment