‘మా’ భాగ్యమే సౌభాగ్యం
భూమిక జనవరి 2008
డా. రాజ్యలక్ష్మీ సేఠ్
(వడ్డాది సౌభాగ్య గౌరి (సౌభాగ్యమ్మగా బంధువులకి, స్నేహితులకి పరిచయం) 1915 మార్చి 18న కాకినాడలో గోపరాజు రాజ్యలక్ష్మి, వెంకట సుబ్బారా
వు గార్ల నాల్గవ కుమార్తె.
భూమిక జనవరి 2008
డా. రాజ్యలక్ష్మీ సేఠ్
(వడ్డాది సౌభాగ్య గౌరి (సౌభాగ్యమ్మగా బంధువులకి, స్నేహితులకి పరిచయం) 1915 మార్చి 18న కాకినాడలో గోపరాజు రాజ్యలక్ష్మి, వెంకట సుబ్బారా
వు గార్ల నాల్గవ కుమార్తె.
భూమిక నవంబర్ 2007
(సెప్టెంబర్ 16, జానకి అయ్యర్ మొదటి వర్ధంతి)
పి. అనురాధ
‘’గంజాయివనంలాంటి సమాజంలో తులసిమొక్కలను పెంచుతున్న ఆనందభారతి తోటలో ప్రతి ఒక మొక్క పెద్ద వృక్షమై ఎదగాలని ఆశిస్తూ…'’
భూమిక మే 2007
- అబ్బూరి ఛాయాదేవి
డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవిగారితో నాకు పరిచయం నలభై ఏళ్ళ క్రితం జరిగింది. ఢిల్లీలో మా ఇంట్లో. ఆమె అబ్బూరి రామకృష్ణరావుగారి శిష్యురాలుగానూ, నేను కోడలుగానూ పరస్పరం పరిచయం అయ్యాం- రచయిత్రులుగా కాదు. సీతాదేవిగారు మద్రాసు నుంచి హైద్రాబాదుకి తరలి రావడం, మేము హైదరాబాదు నుంచి న్యూఢిల్లీకి తరలి వెళ్ళడం దాదాపు ఒకేసారి జరిగింది. సీతాదేవి గారు 60ల నాటికే పేరు పొందిన రచయిత్రి. కథలూ, నవలలూ రాయడంతో పాటు ఆమెకి నాటక రంగంలో కూడా అభిరుచి ఉండేది. హైదరాబాద్లో 1959లో నాట్య విద్యాలయ స్థాపన జరిగిన కొంతకాలం తరువాత సీతాదేవిగారు నాట్య విద్యాలయంలో శిక్షణ పొందటానికి చేరారు. ఆ విధంగా నాట్య విద్యాలయం డైరెక్టర్గా ఉన్న అబ్బూరి రామకృష్ణరావుగారికి శిష్యురాలయారు. మా మరిది అబ్బూరి గోపాలకృష్ణతో పరిచయం అయింది. ‘కన్యాశుల్కం’, ‘మృచ్ఛకటిక’ నాటకాలను ప్రదర్శించడానికి నాట్య విద్యాలయ బృందం ఢిల్లీకి వచ్చినప్పుడు, వారితో పాటు సీతాదేవిగారు కూడా వచ్చారు. అప్పుడు నాకు ఆమెతో ముఖ పరిచయం మాత్రమే. ఆమె రచనలు చదివే అవకాశం కూడా నాకు అప్పట్లో కలగలేదు.
పూర్తిగా చదవండి »