Category Archives: వ్యాసం

తొలితరం ఉపాధ్యాయిని సావిత్రీబాయి —

డా. బి. విజయభారతి పూనే నగర శివారు ప్రాంతం. పదిహేడేళ్ళ అమ్మాయి వడివడిగా అడుగులు వేస్తూ వెళుతున్నది. వీధిలో ఇళ్ళు దూర దూరంగా ఉన్నాయి. ఉన్నట్టుండి ఆమె మీద పేడనీళ్ళు పడ్డాయి. వాటిని విదిలించుకుంటూ రెండడుగులు వేసేసరికి ఎవరో విసిరిన రాళ్ళు తగిలాయి. అటు చూడకుండానే ఆమె నడక సాగించింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

జరిగే విభజన మంచికని అనుకోవటమే మనపని!

– జి.వి. రామ్‌ ప్రసాద్‌ తెలంగాణా సమస్యను ఏదో ఒకటి తేల్చేయండి అని డిమాండ్‌ చేసిన వారంతా ఆ విషయాన్ని తేల్చేయగానే అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించి రాస్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యలు, హైదరాబాద్‌ లేకపోతే విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, రెవిన్యూ లేదంటూ సీమాంధ్రలోని శక్తివంతమయిన వర్గాలయిన రాజకీయ పార్టీలు,

Share
Posted in వ్యాసం | Leave a comment

కరువు – పేద స్త్రీలు – సమస్యలు

– ఆచార్య తోట జ్యోతిరాణి, డా|| హజారీ గిరిజారాణి కరువు కాటకాలు బీదబిక్కీ జీవితాలను దుర్భరం చేస్తున్న పరిస్థితిపై రోజు రోజుకూ తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒరిస్సా, బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ మొదలైన రాష్ట్రాలలో కరువు పేదజనాన్ని కాటేస్తున్నది.

Share
Posted in వ్యాసం | Leave a comment

సాకేత్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తీర్పు

– వేములపల్లి సత్యవతి దామిని, నిర్భయ కల్పిత నామధేయంతో దేశప్రజలందరిని వేదనతో కుదించివేసి విదేశాలలో కూడా చర్చనీయాంశమైన జ్యోతిసింగ్‌ పాండే అత్యాచారకేసులో నేరగాళ్లకు ఉరి శిక్ష విధిస్తూ సాకేత్‌ ఫాస్ట్‌ కోర్టు న్యాయాధీశులు యోగేశ్‌ ఖన్నా 13-9-2013న తీర్పు చెప్పారు. 20 పేజీల నేరగాళ్ల నేర చరితను చదివి వినిపించారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఎన్ని ‘ఉరులు’ ఆపగలవు – అనుదిన అత్యాచారాల్ని?

– నంబూరి పరిపూర్ణ మన ఢిల్లీ రాజధానిలో అత్యంత కిరాతకంగా, హేయంగా జరిగిన లైంగిక హింస,జంటహత్యల దుర్ఘటన జరిగిన పది నెలల తరవాత దానికి కారకులైన నలుగురికీ కఠిన శిక్ష విధింపబడినందుకు – దేశ ప్రజలంతా తీవ్ర ఉద్వేగంతో, కసితో, ఉరి ఒక్కటే వాళ్లకు తగిన శిక్ష అని ఆక్రోశిస్తూ ఆనందించింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

– –

– చింతనూరి కృష్ణమూర్తి ఒక రచయిత రాసిన ఒకటి రెండు కథల ఆధారంగా ఆరచయిత వస్తు స్వీకరణ, దృక్పథాలను నిర్థారించడం కోసం ఈ కథలను మూల బిందువుగా తీసుకొని యశోదారెడ్డి గారి రెండు కథలను పలుమార్లు చదివాక, చదువుతూ ఉన్నప్పుడు కలిగిన ప్రతి స్పందనలే ఇవి.

Share
Posted in వ్యాసం | Leave a comment

– కూకట్ల హనుమంతరావు ”అనుకూలాం విమలాంగీం కులజాం కుశలాం సుశీల సంపన్నాం పంచ లకారం భార్యాం పురుషః పుణ్యోదయాల్లభతే” – మనుస్మృతి ”కార్యేశుదాసీ, మాతృదేవోభవ, అమృతం సద్గుణా భార్య, యత్రనార్యస్తు పూజ్యంతే ఇలా మనస్మృతిలోనూ ఇతర గ్రంథాలలోనూ అనేక సందర్భాలలో స్త్రీమూర్తిని వేనోళ్ళ కొనియాడారు అణువుతో నిండినదిగా ఈ బ్రహ్మాండాన్ని గుర్తించినట్లే – ఆడదే ఆధారం. … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

?

– రమాసుందరి బత్తుల నిర్భయ అత్యాచారం, హత్య నేపధ్యంలో పెల్లుబుకిన ప్రజాగ్రహం అనేక నాణ్యమైన చర్చలకు, పరిణితి గలిగిన ఉద్యమాలకు పురుడు పోసింది. అత్యాచారాలకు సంబంధించిన మూలాల మీద దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియల నుండి మెరుగైన సాహిత్యం వచ్చింది. ఏళ్ళ తరబడి ఉచ్చరించటానికి వెసులుబాటు దొరకని, మాట్లాడుకోవటానికి అనుమతి దొరకని అత్యాచారాల అంతర్గత మూలాలు … Continue reading

Share
Posted in వ్యాసం | 4 Comments

– రమా సుందరి ఈ మధ్యకాలంలో ఎన్నడూ విననంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీల మీద ఇవి జరుగుతున్నాయి. ముక్కుపచ్చలారని పసిపాపలు, భారతదేశ ధార్మికత మీద ఆసక్తితో వచ్చిన విదేశీ మహిళలు… ఎవరూ వీటినుండి తప్పించుకోలేకపోతున్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

– చింతనూరి కృష్ణమూరి పురుషాధిక్య సమాజంలో స్త్రీ అనాదిగా అణచి వేయబడుతూనే ఉంది. స్వేచ్ఛకు దూరమై వివక్షకు గురవుతూనే ఉంది. అందుకు స్త్రీల పరిస్థితి ఇలాగే ఉంటే సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న దళిత, గిరిజన స్త్రీల పరిస్థితి మరింత దయనీయం. ఇటు సామాజికంగా కులవివక్ష, అటు పితృస్వామిక కుటుంబ వ్యవస్థలో నిత్యం జరిగే దోపిడీ, … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

వేములపల్లి సత్యవతి అన్ని మతాల స్థాపకులు పురుషులే. మొదట మతానికి ప్రాతిపదిక. ఆనాటి సమాజంలోని అసమానతలను తొలగించి సమాజానికి విమోచనం కలిగించ టం. క్రీ.పూ. మనదేశంలో హైందవం తప్ప వేరే మతాలు లేవు.

Share
Posted in వ్యాసం | 1 Comment

ఆశాలత ‘దోజ్‌ హూ డిడ్‌ నాట్‌ డై’ అనే తన పుస్తకంలో రచయిత్రి రంజన పథ పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలలోని మహిళలపై వ్యవసాయ సంక్షోభపు ప్రభావాన్ని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

– .

– డా|| మామిడి లింగయ్య వి. ప్రతిమ స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షించే కవిత్వం రాసింది. అన్ని రకాల సంబంధాలు కలగలసిన కుటుంబం అనేది వ్యక్తిగతంకాదు. అది సామాజిక, రాజకీయ వ్యవస్థ. సమాజంలో స్థిరపడిన రాజకీయ విలువలే కుటుంబంలో స్త్రీల జీవితాన్ని నిర్దేశిస్తున్నాయి. వారి ఆశలను, ఆశయాలను అభిరుచులను అణచివేస్తున్నాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

– డా|| యు. ఝాన్సీ సమాజంలో అట్టడుగువర్గంగా పిలవబడుతున్న షెడ్యూల్‌ తెగలలో ఉపకులమైన యానాదుల జీవితాన్ని ఆవిష్కరించిన నవలన ‘ఎన్నెల నవ్వు’. యానాదుల జీవనవిధానం, ఆచారవ్యవహారాలు, కట్టుబాట్లు, విశ్వాసాలు…

Share
Posted in వ్యాసం | Leave a comment

  – ఎం. సుచిత్ర ఆంధ్రప్రదేశ్‌లో అన్ని నియమాల ను ఉల్లంఘించి గిరిజన ప్రాంతాలలో బాక్సైటు నిధుల తవ్వకాలు జరుగుతున్నాయి. డిసెంబరు 20న కేంద్ర వాతవరణ మంత్రిత్వ శాఖ వారి నిపుణుల సంఘం గిరిజన ప్రాంతాలను సందర్శించిన రోజు వారు మొత్తం జిల్లాలో బందు నిర్వహించారు. తవ్వకాలకు విరుద్ధంగా వివిధ గిరిజన సంఘాలు,

Share
Posted in వ్యాసం | Leave a comment

-జి. విజయలక్ష్మి ”అవనిలో సగం ఆకాశంలో సగం

Share
Posted in వ్యాసం | Leave a comment