Monthly Archives: October 2011

అబ్బూరి ఛాయాదేవి

పి.సత్యవతి పందొమ్మిది వందల అరవై డెబ్భై దశకాలలో వచ్చిన ”ప్రయాణం” ”సుఖాంతం” అనే రెండు కథలు పాఠకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి. ”ప్రయాణం” కథ ఒక గంభీరమైన సమస్యను తీసుకుని ఎలాంటి మెలోడ్రామా లేకుండా అండర్‌టోన్‌లో వ్రాసిన కథ.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

అబ్బూరి ఛాయాదేవి

పి.సత్యవతి పందొమ్మిది వందల అరవై డెబ్భై దశకాలలో వచ్చిన ”ప్రయాణం” ”సుఖాంతం” అనే రెండు కథలు పాఠకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

అబ్బూరి ఛాయాదేవి

పి.సత్యవతి పందొమ్మిది వందల అరవై డెబ్భై దశకాలలో వచ్చిన ”ప్రయాణం” ”సుఖాంతం” అనే రెండు కథలు పాఠకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

ఉత్తరం ఉత్త కాయితమేనా???

ఈ మధ్య ‘హిందూ’, న్యూస్‌ పేపర్‌లో ప్రతీ ఆదివారం ప్రచురించే ‘ఒపెన్‌పేజీ’లో ఉత్తరాల మీద చాలా అర్థవంతమైన చర్చ జరిగింది.

Share
Posted in సంపాదకీయం | 1 Comment

నా రాజకీయ ప్రస్థానం-మహిళాఉద్యమంలో అనుభవాలు

టి. సావిత్రి దేవి నాకు పదమూడేళ్ల వయస్సులోనే మా గ్రామంలో (బేతపూడి, రేపల్లె దగ్గర) మూడు భిన్నమైన రాజకీయధోరణులు కనిపించాయి.

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

పేకలమేడ

పింగళి బాలాదేవి ”పొద్దుట ఏడుగంటలదాకా అక్కడే ఉంటాను నేను. ఈ లోగా నీ మనసుగానీ మారిందంటే – మార్తుందనే అనుకుంటున్నాను. అక్కడికిరా.

Share
Posted in కధలు | Leave a comment

అబ్బూరి ఛాయాదేవి

పి.సత్యవతి పందొమ్మిది వందల అరవై డెబ్భై దశకాలలో వచ్చిన ”ప్రయాణం” ”సుఖాంతం” అనే రెండు కథలు పాఠకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

ఆకలిని తరిమేసిన మహిళలు

పి.వి. సతీష్‌, డి.డి.యస్‌, డైరక్టర ది ఇంటర్నేషనల్‌ రెడ్‌ క్రాస్‌, రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీ, (ఐ.ఎఫ్‌.ఆర్‌.సి.) ప్రపంచ విపత్తులపై 2011 నివేదికను ఇటీవల విడుదల  చేసింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

‘ఉరుమి’ ఎందుకు చూడాలి?

జొన్నవిత్తుల భారతదేశమునకు సముద్రమార్గమును కనుగొన్న పోర్చుగీసు నావికుడెవరు? లాంటి ప్రశ్నలు మన చరిత్ర పాఠాల్లో కనిపిస్తాయి.

Share
Posted in సినిమా సమీక్ష | 1 Comment

అలమర

హిమజ అసలైతే అరగంటలో సర్దుకోవచ్చు ఈ అలమరని హృదయపు అరలు కూడా కొన్నున్నాయి అందుకే ఇంతాలస్యం మెత్తని నూలు చీరలు రెపరెపల ఆర్గంజాలు బుసబుసల ప్యూర్‌ సిల్కులు చుట్టుకు పొయ్యే చందేరీలు వేటికవే పొందిగ్గా పెట్టాలనుకుంటాను పోటీల్లో గెలుచుకున్న పుస్తకాలు తొలివలపు తొలకరిలో కాన్కగా వచ్చిన ఎంకిపాటలు మలిమలుపున హృదయంకితమైన రెండక్షరాలు ఒక్క సంతకంతోనే నిండిపోయిన … Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

మీరెంతో మేమంత – మీకెంతో మాకంత

జె.సుభద్ర ఆకాశంలో సగం భూమ్మీద సగం గ్లోబులో సగం పోరులో సగం. పేరుకే యీ సగాలు. భాగమనేటప్పటికి ఎక్కడినోల్లక్కడేే మూతబడ్తయి.

Share
Posted in వ్యాసం | 2 Comments

ప్రకృతి

సింహప్రసాద్‌ బ్రహ్మదేవుడి కార్యాలయం చాలా రద్దీగా వుంది.

Share
Posted in కధలు | Leave a comment

చీకట్లో వెలుగురవ్వ

వి. ప్రతిమ జీవితం మళ్ళీ మళ్ళీ ఉత్తేజభరితం కావాలంటే అప్పుడప్పుడు అరుదుగానైనా సరే స్నేహితుల్ని కలుసుకోవడం అవసరం…

Share
Posted in రిపోర్టులు | Leave a comment

జీవితసారాన్ని చెప్పే స్త్రీ రూపమే అమ్మమ్మ

సి.సుజాతామూర్తి అసలుకంటే ‘వడ్డీ’ముద్ద్దు అన్నట్లుగా, మతం, జాతి, జాతీయత, కులం అనే వివక్ష లేకుండా, తన పిల్లల్నీ, మనమల్నీ అందర్నీ ప్రేమతో అక్కున చేర్చుకుని జీవిత సారాన్ని తనదైన శైలిలో ఇటు పిల్లలకూ, పెద్దలకూ, కాచి వడబోసి చెప్పే స్త్రీ రూపమే అమ్మమ్మ.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మహిళా రైతు అన్నెమ్మ నాయురాలు

అయ్యగారి సీతారత్నం తెలుగు సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా రైతు అనగానే తలపాగా కట్టుకొని శ్రమపడే పురుషుడే గుర్తుకొస్తాడుగానీ గుండారు కోక కట్టుకొని శ్రమపడే స్త్రీ గుర్తుకు రావడం తక్కువనే చెప్పాలి.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సంభాషణ

చి. అజయ్‌ ప్రసాద్‌ గత ఇరవైఏళ్ళ కాలంలో తెలుగు సమాజం చాలానే చూసింది. పోగొట్టుకోగా ఇంకేమైనా మిగిలింది చూసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment