Category Archives: వ్యాసం

శివరాజు సుబ్బలక్ష్మి కథలు -పి. సత్యవతి

స్వాతంత్య్రానికి పూర్వమూ, తొలి దినాలలోనూ ఆంధ్రదేశంలో గ్రామీణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలలో ఆడపిల్లల జీవితాలను రికార్డు చేసిన కథలు శివరాజు సుబ్బలక్ష్మి గారివి. ఆమె ఆ ఆడపిల్లలలో ప్రవేశించి వారి ఆకాంక్షలను, ఆవేదనలను అనుభవించి వ్రాసినట్లే ఉంటాయవి. 1925లో జన్మించిన సుబ్బలక్ష్మి చిన్నప్పుడు సంస్కృతం చదువుకుని తరువాత ప్రైవేటుగా మెట్రిక్‌ వరకూ చదివారు. ఇంట్లో … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

నా వాళ్ళ ఎముకలు ఉన్నచోటే నా ఇల్లు! -మమత. కె

నులివెచ్చని ఎండ నా ఎదురుగా ఉన్న గుట్టకు వింత రంగులు పులుముతోంది. గుట్ట మీద సుపరిచితమైన దృశ్యం. కమానుతో కూడిన ద్వారబంధం. అందులోంచి లీలగా కనిపిస్తున్న ఒక స్మారక స్థూపం. పుస్తకాల్లో, సినిమాల్లో, ఆన్‌లైన్లలో చూసిన దృశ్యం. ఇప్పుడు కళ్ళముందు కనపడేసరికి వెన్నులో గగుర్పాటు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన సౌత్‌ డకోటాలోని ”వూండెడ్‌ నీ” … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

వలసాంధ్రలో స్త్రీ చైతన్య కెరటం – మరుగునపడ్డ స్త్రీ వాది వి.సరస్వతి – డా|| షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిషాంధ్రలో మహిళా చైతన్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెల్లివిరిసింది. పలువురు స్త్రీలు 20వ శతాబ్ది ప్రారంభం నుండి స్పష్టమైన స్త్రీవాద భావజాలంతో రచనలు చేయడం ప్రారంభించారు. 1920ల్లో వీరి రచనలు పదును సంతరించుకున్నాయి. వివిధ స్త్రీల పత్రికల్లో రచనలు చేసిన స్త్రీలు పితృస్వామ్య భావజాలాన్ని సూటిగా ప్రశ్నించి జెండర్‌ న్యాయాన్ని బలంగా ప్రతిపాదించారు. ఈ … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

స్త్రీవాద కవిత్వం – ఆవిర్భావ, ఆవశ్యకతలు – సూరేపల్లి పద్మావతి

వస్తు వైవిధ్యం అనేది ఆధునిక కవిత్వ ప్రత్యేక లక్షణం. ప్రాచీన కవితా ధోరణులైన పురాణ కవిత్వం, ప్రబంధ కవిత్వాలలో కథా ఇతివృత్తం ప్రసిద్ధం, నాయికా నాయకులు దివ్వులు, దివ్యాదివ్యులు అనే నియమం ఉండడం వల్ల వస్తు వైవిధ్యానికి అవకాశం తక్కువ. మానవాతీతమైన వ్యక్తుల చుట్టూ, శక్తుల చుట్టూ పురాణ, ప్రబంధాలు పరిభ్రమించడం వల్ల వస్తువునకు పరిమితులేర్పడినాయి. … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆహార భద్రతే కాదు, ఆహార సార్వభౌమత్వం, ఆహార న్యాయం కావాలి – ప్రజా అసెంబ్లీ

ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పేద, అణగారిన వర్గాలలో ప్రజలందరికీ సామాజిక భద్రతను కల్పించే పథకాలు అందడంలేదు. అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు, పెన్షన్లు, సురక్షితమైన ఆహారం, పోషకాలతో కూడిన ఆహారం అందుబాటులో లేవు. ముఖ్యంగా పేద వర్గాలకు రేషన్‌ దుకాణాలలో బియ్యం ఇవ్వటమే ఆహార భద్రతగా చెప్పబడుతోంది. పోషకాహార లోపం కారణంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్దులు … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలంగాణలో మహిళా రైతుల హక్కులకు భద్రత కల్పించటానికి చేపట్టాల్సిన విధాన చర్యలు – ప్రజా అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను ప్రకటించింది. ఇటీవల నియంత్రిత పంటల సాగు ప్రణాళికను కూడా అమలులోకి తెచ్చింది. అయితే రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు భూమి యజమానులకు మాత్రమే వర్తింపచేస్తున్నారు. భూమిలేని సాగుదారులను, వ్యవసాయ కూలీలను రైతులుగా గుర్తించకపోవడం చేత మహిళా రైతులు, కౌలు రైతులు, అటవీ … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

దాక్షిణాత్య సాహిత్యంలో తొలిదశ కవయిత్రులు – బోడి నాగశేషు

ప్రాచీన సాహిత్యంలో స్త్రీలు రచన చేయడానికి సరైన మేథో సంపత్తి, విద్య ఉన్నా కూడా, వారికున్న అప్పటి పరిమితులు, వారి దృక్పథం, రచనా వ్యాసంగం పట్ల అనాసక్తి, నిర్బంధాలు, కట్టుబాట్లు, అంతకుమించి స్త్రీ రచనా సాంప్రదాయం ఆ కాలం నాటికి లేకపోవడం వల్ల మహిళా కవయిత్రులు ప్రారంభ దశలో అరుదుగా కనిపించడానికి కారణంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

నిరుడు వెలిగిన దీపశిఖలు – డా|| షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిషాంధ్రలో మహిళోద్యమం ముమ్మరంగా నడిచింది. తమ రచనల ద్వారా, మహిళా సంఘాల నిర్మాణం ద్వారా బలమైన మహిళోద్యమాన్ని నిర్మించారు బ్రిటిషాంధ్రలోని స్త్రీలు. వీరు ముఖ్యంగా స్త్రీల పత్రికలైన ‘తెలుగు జనానా’, ‘హిందూ సుందరి’, ‘సావిత్రి’, ‘వివేకవతి’, ‘అనసూయ’, ‘ఆంధ్రలక్ష్మి’, ‘గృహలక్ష్మి’, ‘ఆంధ్రమహిళ’ మొదలైన వాటిలో తమ రచనల్ని ప్రచురించేవారు. 1910 చివరినాటికే మహిళా రచయితల సంఖ్య … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

నిర్భయంగా దిశ వైపు అడుగులు – ఇంద్రగంటి జానకీబాల

నేరము – శిక్ష చట్టము – న్యాయము రక్షణ వ్యవస్థ – రాజకీయాలు అవిద్య – ధనాశ ఇలా ఎన్నో అంశాలతో ముడిపడిపోయి ఉంటుంది ఏ సమాజమైనా. నీటిలో కొన్ని అలవోకగా కలిసి, భరించరాని అన్యాయాన్ని సృష్టించినప్పుడు మొత్తం దేశం ఒకే విధంగా స్పందించి, దాన్ని ఎదిరించడానికి నడుం కట్టడం అరుదుగా జరుగుతూ ఉంటుంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

నిర్భయ నుంచి దిశ దాకా – సి. వనజ

నిర్భయకు ముందు కానీ, ఆ తర్వాత కానీ భారతదేశంలో ఇటువంటి దారుణాలు జరగలేదని కాదు. కానీ, ఈ రెండు సంఘటనలకు ఒక ప్రాధాన్యత ఉంది. హక్కులే కాదు, బాధ్యతలు కూడా చెప్పకుండా పెంచిన, సహకారం బదులుగా పోటీ, తృప్తికి బదులుగా విజయం, త్యాగానికి బదులుగా స్వార్థం విలువలుగా నేర్చుకుంటున్న మిలీనియం తరాన్ని, సంపద ఎలా వచ్చినా … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆమే ఉద్యమం… ఆకాశమంత పయనం… అనిశెట్టి రజిత

ఎన్ని ఉద్యమాలు, తిరుగుబాట్లు, ఎన్ని యుద్ధాలు చూసింది ఈ నేల. శతాబ్దంపైన దశాబ్దం కాలం క్రితం నాడు అంకురించిన మహిళోద్యమం ప్రపంచాన్ని మేల్కొలుపుతూ మిలీనియం మార్చ్‌ను పూర్తి చేసుకుంది. అన్ని అసమానత్వాలు అంతమై సామ్యవాద వ్యవస్థలు ఏర్పడాలని ప్రపంచ శాంతికై పబ్బతి బట్టిన వందేళ్ళ పోరాటం మహిళా శక్తిది. సాధించిన హక్కులు, విజయాలు సగమే, సాధించాల్సిన … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

పాలబుగ్గల జీతగాళ్ళే కండ్లల్ల మెదులుతుంటరు -అశోక్‌ కుంబము

ఆమె ‘మా భూమి సంధ్యక్క’గా తెలుసు. మొదటి తరం జననాట్యమండలి సభ్యురాలిగా కూడా తెలుసు. అనేక సభల్లో ఆమె పాట స్వయంగా విన్న. ఇక యూట్యూబ్‌ వచ్చిన తర్వాత ఆమె పాడిన ఎన్నో పాటలు చాలా సార్లు చూసిన, విన్న. కాని ప్రత్యక్ష పరిచయం ఎప్పుడూ లేదు. కలిసే అవకాశం కూడా దొరకలేదు. అక్క కూతురు … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

ఇదో అరుదయిన అపూర్వ ఘట్టం -దేవి

  జీపు ఎక్కి నిలబడి నినదిస్తున్న ముగ్గురమ్మాయిలు అలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీ సహచరుడిని మూక దాడి నుంచి రక్షిస్తున్న బురఖా అమ్మాయిలు

Share
Posted in వ్యాసం | Leave a comment

జాతీయ పౌరసత్వ జాబితా పేద ప్రజలపై ప్రభుత్వ యుద్ధం! -డా|| ఎ.సునీత

  ఆధునిక ప్రపంచంలో, ప్రధానంగా 20వ శతాబ్ది మధ్య నుండి, యూరోపియన్‌ సామ్రాజ్యాలు అంతరించి, ప్రపంచమంతా జాతి రాజ్యాలు ఉద్భవించిన సందర్భంలో ‘పౌరసత్వం’ మనుషుల ఉనికికే భూమికగా మారిపోయింది. జాతి రాజ్యాలు భూభాగాన్ని మాత్రమే కాకుండా,

Share
Posted in వ్యాసం | Leave a comment

తుమ్మలపల్లి యురేనియం తవ్వకం – విషాద బతుకు చిత్రంఅనిశెట్టి రజిత

2019 నవంబర్‌. కడప నుండి పులివెందుల వెళ్ళే రోడ్డెక్కి వేముల మండలం దారి పట్టగానే ఎటు చూసినా పచ్చదనం… అరటి తోటలు… తెల్లగా పచ్చగా పరుచుకున్న చామంతి తోటలు చూపరులను ఆశ్చర్యానందాలకు గురిచేస్తుంటే వేముల మండలంలోని గ్రామం భూమయ్యగారి పల్లె చేరుకునే ముందు మైళ్ళ దూరం వ్యాపించి ఉన్న గుట్టలు, ప

Share
Posted in వ్యాసం | Leave a comment

మారుతున్న లైంగికత – కొత్త హక్కుల చర్చ -ఎ. సునీత

  (కిందటి సంచిక తరువాయి) నయా ఉదారవాదం తెచ్చిన వ్యవస్థీకృత మార్పుల్లో… మొదటిది: ప్రైవేటీకరణ వల్ల జరిగిన ప్రజల విస్థాపన: ఆ విస్థాపన, విధ్వంసం మధ్యలో రూపుదిద్దుకుంటున్న వ్యక్తిగతం, వ్యక్తులు

Share
Posted in వ్యాసం | Leave a comment