Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

రాయలసీమ ఫాక్షనిజం : బాధిత స్త్రీల కథలు – ప్రొఫెసర్‌. ఎమ్‌. ఎమ్‌. వినోదిని

రాయలసీమ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఫాక్షనిజం. పదుల సంఖ్యలో పోయే సుమోలు. పోతున్న సుమోల డోర్లలో నించి సగం శరీరాన్ని బయట పెట్టి కసిగా చేతులతో కత్తులు ఊపే మగవాళ్ళు. తెల్ల చొక్కాలు, తెల్ల అడ్డపంచెలు కట్టుకున్న పురుషులు. దారి చూసి, కాపుకాసి కొడవళ్ళు, కత్తులు విసిరే వాళ్ళు. బాంబులు విసిరే వాళ్ళు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘‘ద కలర్‌ పర్పుల్‌’’ నవల ‘‘పత్తర్‌’’ కథ మీద ఒక తులనాత్మక అధ్యయనం – కె.సుభాషిణి

మనుషులు బహిరంగ ప్రాంతాలలో ముఖ్యంగా రోడ్ల మీద వాహనాల నుండి తప్పించుకుంటూ జాగ్రత్తగా తిరుగుతుంటారు. జన సంచారం లేని లేదా అటవి ప్రాంతాలల్లో జంతువులు, పాముల బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటూ ప్రజలు జీవిస్తూంటారు. లింగభేదం లేకుండా ప్రజలు అందరూ ఈ సూత్రాలను పాటిస్తారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అందాలపోటీలు – ఒక అవగాహన – కాత్యాయనీ విద్మహే, తోట జ్యోతిరాణి

(ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక సమన్యాయ తెలంగాణ వంటి ఆకాంక్షలతో ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు. ప్రజల అవసరాలు తీర్చి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం రూపొందించుకొంటున్న విధానాల సంగతేమో కానీ తెలంగాణ ప్రభుత్వం స్వయంగా 2025 మే 7 నుండి 72 వ విశ్వసుందరి పోటీలకు ఆతిధ్యం ఇయ్యటమే ఇప్పుడు చర్చనీయాంశం … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వేదికపై ప్రధాన పాత్రను పోషించే ఐశ్వర్య – పూంగొడి మదియరసు / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి వేలూర్‌ జిల్లాకు చెందిన ఐశ్వర్య ఒక తిరుణంగై (ట్రాన్స్‌మహిళ). సమాజంలో ఆత్మగౌరవంతో, మర్యాదపూర్వకంగా బతకడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో సొంత డ్రామా కంపెనీని స్థాపించి, దాన్ని విజయవంతంగా నడిపించడానికి ఆవిడ ఎంత కష్టపడుతున్నారో ఈ కథనం చెబుతోంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బ్రిటిషాంధ్రలో వితంతువుల దుస్థితి: ప్రొఫెసర్‌ మామిడిపూడి వెంకట రంగయ్య మాటల్లో – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిష్‌ పాలనా కాలం నాటి ఆంధ్రలో బాల్య వివాహ దురాచారం విలయతాండవం చేసేది. దీని ప్రధాన బాధితులు బాలికలు / స్త్రీలు. బాల్య వివాహాలు అనేక అనుషంగిక సమస్యలకు దారి తీసేవి. బాలికల బాల్యానుభవాన్ని హరించి, వారి విద్యావకాశాలకు తీవ్ర ప్రతిబంధకంగా తయారైన ఈ వివాహాలు, చాలా వరకు అసమ వివాహాలు కూడా.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హిందువంటె ఏంది బిడ్డా! – జూపాక సుభద్ర

నా ప్రమేయం లేకుండనే నా కుల సర్టిఫికట్‌ లోకి ‘హిందుమతం’ అనే పేరు ఎట్లోచ్చిందో తెలువది. మా యింట్ల మా వాడల కూడా ‘హిందూమతం’ అనే మాట వాడుకలో లేదు. మరి నా సర్టిఫికట్లోకి నేను హిందువని ఎట్లా ఎక్కింది? మా కుటుంబం, కులం ఆ హిందూ పదం’ తో ఐడెంటిఫై కాలే. అది అనరు, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వితంతు ప్రక్రియ ఎంత అమానవీయం – సంయుక్త

‘‘ఊలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సిరాతో కథలు చెప్పే గోద్నా కళ – అశ్విని కుమార్‌ శుక్లా / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

ప్రతి తెగకూ కులానికీ ప్రత్యేకమైన గోద్నా, రaార్ఖండ్‌లో ప్రధానంగా స్త్రీలు సాధన చేసే పచ్చబొట్టు కళ. ఈ పురాతన కళకు రోగాలను నయం చేసే శక్తులున్నాయని నమ్ముతారు. కానీ పచ్చబొట్లు కులం, జెండర్‌, ఇతర సామాజిక చిహ్నాలను కూడా గుర్తుచేస్తాయి

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పర్యావరణంలో మార్పులు – మహిళలపై ప్రభావం – పద్మ వంగపల్లి

ఎండా కాలం ముందే వచ్చేసింది. కాలం కాని కాలంలో వానలు పడుతున్నాయి. చలిగాలులు అంతటా విస్తరిస్తున్నాయి. ఒక చోట వరదలు, మరో చోట ఎండలతో గందరగోళంగా ఉంది. వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్‌లో పంటకోతల తర్వాత పెట్టిన మంటలు, ఢల్లీి ప్రజలకు శ్వాస ఆడకుండా చేస్తున్నాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సతీసహమరణం – చారిత్రిక పరిశీలన బొల్లోజుబాబా

మధ్యయుగాలలో సమాజం ధర్మశాస్త్రాలకు అనుగుణంగా నడిచేది. శాస్త్రాలు స్త్రీకి సమానస్థానం ఇవ్వలేదు. నేడు కొందరు ఏవో కొన్ని అనుకూలంగా ఉన్న శ్లోకాలు ఉటంకించి స్త్రీ గొప్పగా మనుగడ సాగించింది అని నమ్మించటానికి ప్రయత్నిస్తారు కానీ చారిత్రికంగా స్త్రీ ‘‘జీవించే హక్కు’’ కూడా కలిగి ఉండేది కాదని నిన్నమొన్నటి వరకూ సాగిన సతీసహగమనం లాంటి దురాచారం ద్వారా … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గిరిజనులపై దోపిడిని చిత్రించిన కథలు – సారిపల్లి నాగరాజు

నాగరిక సమాజం ఏర్పడిన నాటి నుండి ఆదివాసుల భూములను నాగరికులు దోచుకుంటూనే ఉన్నారు. ఆదివాసిలు ఈ దోపిడిని ప్రతిఘటిస్తూనే వస్తున్నారు. గిరిజనాభివృద్ధి పథకాల పేరుతో జరుగుతున్న కార్యక్రమాల వల్ల గిరిజనుల కంటే ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్‌ ఆఫీసర్లు, పల్లం ప్రజలే ఎక్కువగా లాభం పొందుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

30 వ బీజింగ్‌ సదస్సు వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం! – శివలక్ష్మి

2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన థీవ్‌ు : 2025 వ సంవత్సరానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవానికి లింగ సమానత్వాన్ని సాధించడానికి వేగంగా చర్యలను చేపట్టండి (Accelerate Action) అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సమిష్టిగా పనిచేయమని ఐక్యరాజ్యసమితి నిర్ధేశించింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతదేశంలోని ముస్లిం మహిళలలో విద్యా పరిస్థితి: ఒక సామాజిక అధ్యయనం – సిహెచ్‌. కృష్ణరావు

పరిచయం ఒక దేశం యొక్క అభివృద్ధి ప్రక్రియలో విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు వ్యక్తిగత మరియు సమాజ అభివృద్ధి కోసం కొత్త జ్ఞానం మరియు నైపుణ్యాల పెంపుదలతో మరియు చివరికి వృత్తిపరమైన మరియు సామాజిక చలనశీలతతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఒక దేశం యొక్క పురోగతిని అంచనా వేయడానికి విద్య ఉత్తమ మార్గం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణలో మహిళలపై పెరుగుతున్న నేరాలు – సామాజిక పరిశీలన – డాక్టర్‌ కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

మహిళలు, బాలికలపై హింస ప్రపంచంలో అత్యంత ప్రబలంగా, విస్తృతంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలలో ఒకటిగా మిగిలిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఔనూ) ప్రచురించిన అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా మూడో వంతు స్త్రీలు తమ జీవిత కాలంలో శారీరక లేదా లైంగిక సన్నిహిత భాగస్వామి హింస లేదా భాగస్వామి కాని లైంగిక హింసకు గురయ్యారని … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

డా. మాలతీచందూర్‌ కథాసాహిత్యం – స్త్రీ చిత్రణా వైవిధ్యం -డా. వై. సుభాషిణి

ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో రచయిత్రులకు కొదవలేదు. అన్ని ప్రక్రియల్లోనూ తమదే పైచేయిగా చాటి చెప్పారు. అలా చాటిచెప్పిన రచయిత్రుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రచయిత్రి డా. మాలతీ చందూర్‌. ఈమె నవలా రచయిత్రిగా, కథా రచయిత్రిగా, శీర్షికా రచయిత్రిగా, పాఠకులను మెప్పించేలా వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించిన వ్యక్తిగా తెలుగు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆదివాసీ మహిళల జనజీవనం-వర్తమానం – అనూరాధ. బి

భారత రాజ్యాంగంలోని 342 వ ఆర్టికల్‌ కింద ఇప్పటిదాకా నమోదైన ఆదివాసీ తెగలు 700కి పైన ఉన్నాయి. నమోదు కాని వాటి సంఖ్య ఇంకా చాలా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆదివాసీ జనాభా మొత్తం జనాభాలో 8.6%గా ఉంది. అంటే దాదాపు 10.4 కోట్లు. భారత దేశంలో ఉన్న తెగలన్నీ ఒకేలాగా లేవు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment